సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల అవయవాలు కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలం లో తవ్వకాలు జ
సంగారెడ్డి జిలా పటాన్చెరు మండలంలోని పాశమైలారం వద్ద గల సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో సుమారు 50 పైగా కార్మికులు మృతిచెందగా,అనేక మంది తీవ్రగాయాల పాలైన విషయం తెలిసిందే.
సిగాచీ ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను వివిధ దవాఖానలకు తరలించారు. దవాఖానలో క్షతగాత్రులకు సరైన వైద్య అందించడం లేదని, తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధు�