పెరిగిన ప్రయాణికుల రద్దీ | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగి�
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం | కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలే�
రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన �