ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏటా కూడా వారిదే హవా కొనసాగింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో 63.13% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి ప్రణాళికతో బోధించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు. గండుగులపల్లి, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖ�
విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తీర్ణతా శాతం పెంచాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫలితాలను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో 94.40 వాతం విద్యార్థులు పాసయ్యారు. అయితే టెన్త్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే ర�