పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విత్తన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్
Hyderabad | అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరం.. సంపద సృష్టిలోనూ సత్తా చాటుతున్నది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో స్థానం దక్కించుకున్నది. ఈ క్రమంలోనే టాప్-5 భారతీయ నగరాల్లో నిలిచింది. ప్రముఖ
న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. 2019-21లో దేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమ
తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో తొలి ట్రాన్స్జెండర్ రేడియో జాకీ (ఆర్జే) అనన్య కుమారి అలెక్స్ చనిపోయిన రెండు రోజులకు ఆమె భాగస్వామి జిజు రాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనన్య మంగళవారం అపార్ట్మ�
మంత్రి పువ్వాడ | పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిడికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న కృషిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) భాగస్వాములు కావాల�