వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారనే నమ్మంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట చేస్తున్న గిఫ్ట్ డీడ్లు (Gift Deed) చాలా వరకు దుర్వినియోగమవుతున్నాయని, ఈ క్రమంలో తమ పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను రద్దు చేసుకునే వీలు �
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా (SEC) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.
ఎస్ఈసీ | తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది.