Harish Rao | ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో సమావేశం