పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 25లోపు ముగుస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో నోటీసుకు కూడా సిట్ ఎదుట హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా హాజరుకాలేనని తన న్యాయవాదులతో లేఖను ఆదివారం సిట్ అధికారులకు పంపించారు.
వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లు గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, బీజేపీ తీరుకు నిరసనగా ఫిబ్రవరి 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయనున్నామన