Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో .. డ్రాగన్ దేశం చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో ఆ జట్టుకు స్వర్ణ పతకం వశమైంది.
128 ఏండ్ల విశ్వక్రీడల చరిత్రలో నూతన అధ్యాయం. ఒలింపిక్స్లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. కానీ త్వరలో పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స�