తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య | కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన