మహేశ్ బాబు (Mahesh Babu), పరశురాం (Parasuram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). క్రేజీ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందనే సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
మహేశ్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కెరీర్లో తొలిసారి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో పని చేస్తున్నాడు పరశురామ్. ఈ మధ్యే మహేశ్ బాబు పుట్టినరోజు సందర్�
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu)నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా పలు సినిమాల్లో నటించినా బాక్సాపీస్ వద్ద మాత్రం డీలా పడిపోయాయి. అయితే పరశురామ్ (Parasuram) డైరెక్షన్ లో నటించిన శ్రీరస్తు శుభమస్తు మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ నేటికి ఐదేళ్ల
మహేష్బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్బుతమైన స్పందన వస్తోంది.
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సెట్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుందట.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నారు. నేటి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం కరోనా జాగ్