పాకిస్థాన్కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పాకిస్థాన్కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Egyptian Ship | ఈజిప్ట్ దేశానికి చెందిన కార్గో షిప్ను నిర్బంధించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్బంధాన్ని పర్యవేక్షించడానికి స్థానిక కోర్టు సీనియర్ న్యాయమూర్తిని అడ్మిరల్గా నియమించింది. తదుపరి ఉత్తర్వులు జ