రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 393 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. 44 బృందాలతో ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 700 మందికి పరీక్షలు చేయాలన�
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�