కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఇవాళ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిస�