యమునా నది ఒడ్డున కొలువుదీరిన ఢిల్లీ నగరానిది యుగాయుగాల చరిత్ర. కానీ ఆధునిక కాలంలో ఢిల్లీ నగరం నుంచి విడుదలవుతున్న నానా రకాల కాలుష్యాలను మోస్తూ యమున ప్రపంచంలోనే అత్యంత మురికి నదుల్లో ఒకటిగా మారిపోయింది.
సైట్లో మద్యం సేవిస్తున్నారన్న కోపంతో అదే సైట్లో పనిచేస్తున్న యువకుడిపై సెక్యూరిటీ గార్డులు విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రక�