తూర్పు లడఖ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది.
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ చరిత్ర సృష్టించింది. మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన ప్యాంగాంగ్ త్సో సరస్సుపై విజయవంతంగా హాఫ్ మారథాన్ నిర్వహించి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది.
Rahul Gandhi : లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని వస్తున్న వార్తల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఈ నెల 25న ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘సైనికు