Telangana Government | మండల పరిషత్, జిల్లా పరిషత్లకు నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తెలంగాణ
కొత్త పంచాయతీరాజ్ చట్టం – 2018 ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.339 కోట్ల నిధులు ఇస్తున్నది. 1920-21 బడ్జెట్లో రూ.18