అసెంబ్లీ లో శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పలు బిల్లులను ప్రవేశపెట్టారు. మొదట పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు-1ను ప్రవేశపెట్టారు. ఆర్థిక�
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు నిధులు కరువయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ‘నేను తోపుడు బండిని..