పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 18,19ని మంగళవారం విడుదల చేసింది. ఈ జీఓ ఆధారంగా రాష్ర్టాన్ని నాలుగు టెరిటోరియల్స్గా విభజించిన ప్రభుత్వం రెండు జిల్లాలక
అటవీ, రెవెన్యూ భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనున్నదని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలో అటవీ, స్త్రీ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన ఇంజినీరింగ్, రో