రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర
Panchayat Polling | గ్రామపంచాయతీ రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి, తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోత్స్న తెలిపారు.
Panchayat Elections | ఈనెల 14న జరుగనున్న పంచాయతీ పోలింగ్ సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తాండూర్ మండల ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో శ్రీనివాస్ సంబంధిత అధికారులకు సూచించారు.