గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి, సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు పార పట్�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాది క్రితం వరకూ కళకళలాడిన గ్రామ పంచాయతీలు ప్రస్తుతం పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన పదకొండు నెలలుగా గ్రాంటు అందక పంచాయతీ నిర్వహణకు కార్యదర్శులు అష్టకష్టాలు �