ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘పల్లె వెలుగు’ కనిపించడంలేదు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదు�
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, కీలక అధికారులు అత్యవసర, దూర, మారుమూల ప్రాంతాల పర్యటనల కోసం ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం.