సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ప
రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి 5వ విడత, పట్టణప్రగతి 4వ విడత మే 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం