ప్రజలకు సేవచేసే మంచి గుణమున్న బీసీ నాయకుడు ఒద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ కు పంపుతున్నదుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్�
తెలంగాణ బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని, వారి మాట విని ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. �