Israel | సాధారణ మహిళలు, వైద్య సిబ్బందిలాగా ఓ దవాఖానలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ముగ్గురు పాలస్తీనియన్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వెస్ట్ బ్యాంక్లోని జెనిన్ పట్టణం ఐబీఎన్ సినా దవాఖానలో మంగళవారం �
యూదులు పాలస్తీనాలో నివసించటం పవిత్ర హక్కుగా తమకు తామే ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే 19వ శతాబ్దం చివరి నుంచి పలు ప్రాంతాల నుంచి యూదులు పాలస్తీనాకు వలసవచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్