హమాస్తో 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించిన విషయాన్ని ఇజ్రాయెల్ తొలిసారిగా అంగీకరించింది. మరణాలపై గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాలు వాస్తవమేనని ఒప్పుకుంది.
ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో పాలస్తీనియన్ల మరణాలు 70 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 10న కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతున్నాయని, పౌరుల మరణాలు ప