పోలీస్ పహారా, నిర్బంధాల నడుమ పాలేరు లింక్ కెనాల్ సర్వేను రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం వద్ద రూ.204 కోట్లతో నిర్మించే పాలేరు లింక్�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద పాకాల ఏటిపై అడ్డంగా నిర్మించతలపెట్టిన పాలేరు లింకు కెనాల్ సర్వేను ముల్కనూర్, దుబ్బగూడెం రైతులు అడ్డుకున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తహ