శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది వరద జలాలను పాలమూరు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎందుకు నీళ్లని ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్�
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలు కావాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల మంచి కోరే ప్రతిఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని, తెలంగాణ సమాజం