పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్ర�
ఉగ్రవాదంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశమే ఉగ్రవాదానికి బీజాలు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ �
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నిక