పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత ప్రభుత్వం బుధవారం బహిష్కరించింది. ఆయన తన అధికారిక హోదాకు తగినవి కానటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. 24 గంటల్లోగా దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయనను ఆదే�
జమ్ముకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తున్న వేళ న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్లోకి ఓ వ్యక్తి కేక్ బాక్సు పట్టుకుని వెళ్లడం చర్చనీయాంశమై�
Pakistan High Commission | దేశ రాజధాని ఢిల్లీలోని స్కూల్ కార్యకలాపాలను పాకిస్థాన్ హైకమిషన్ నిలిపివేసింది. (Pakistan mission school) విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.