ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్లపై సైనిక చర్యలను ప్రారంభించినట్టు ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్థాన్ సరిహద్దు పోస్టుల వద్ద ప్రతి రోజూ సాయంత్రం నిర్వహించే ‘బీటింగ్ రిట్రీట్' వేడుకలను నిలిపివేస్తున్నట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఒక ప్�