దేశంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిస�
సాధారణ నొప్పుల నివారణకు శాస్త్రవేత్తలు కొత్తరకం హెడ్సెట్ను సృష్టించారు. ఈ హెడ్సెట్ను తలపై ధరించగానే మొబైల్ యాప్ ద్వారా నొప్పిని నియంత్రించుకునే వీలుంటుంది. 8 వారాల పాటు ఈ హెడ్సెట్ను వాడిన వారి�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకర�
వ్యాక్సిన్కు ముందు, తర్వాత జాగ్రత్తలు తప్పనిసరి హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కొందరిలో జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. కానీ, కొందరు ఆ లక్ష�