పహల్గాం ఉగ్రదాడికి కారకులైన ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ శివారులో ఎదురుకాల్పుల్లో హతమైనట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం పట్ల జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ద�
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. గడచిన ఐదు రోజులలో కనీసం నాలుగుసార్లు ఉగ్రవాదుల ఆచూకీని భద్రతా దళాలు గుర్తించాయి. ఒక సందర్భంలో భద్రతా �