భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి వందన కటారియా తన 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది. దేశం తరఫున 320 మ్యాచ్లలో 158 గోల్స్ చేసిన వందన.. భారత మహిళా హాకీ జట్టుకు అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా గుర్�
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు చెందిన ‘బుర్రవీణ’ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన ‘చిందు యక్షగాన’ కళాకారుడు గడ్�