మాల సామాజికవర్గాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ మాలలకు పిలుపు ఇచ్చారు.
మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బ తి శ్రీకృష్ణ డిమాండ్ చేశారు.