సిర్పూర్ పేపర్ మిల్లులో యాజమాన్యానికి-లారీ అసోసియేషన్కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఈ నెల 5న ప్రారంభమైన లారీల యజమానుల సమ్మె ఇంకా కొనసాగుతున్నది.
పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సమైక్య పాలనలో పోడు రైతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పోడు సాగుచేస్తున్న ఎస్సీ,ఎస్టీ, �