సూర్యాపేట జనరల్ దవాఖానలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము కాజేశారని ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అది ఆ ఒక్కచోటే కాదు...దాదాపు అన్ని శాఖల్ల�
అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు నెలలుగా జిల్లాలోని సుమారు 1500ల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. వీరంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడు�