అదానీ కన్ను పడిందంటే చాలు అది భస్మం కావాల్సిందే..అన్నట్టు సాగుతున్నది ఆయన తీరు. దేశీయ వ్యాపార సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా ఎదుగుతున్న గౌతమ్ అదానీ..సిమెంట్ రంగంలో గుత్తాధిపత్యం సాధించడానికి పావుల�
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్ర�
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ లీజుపై ఈ నెల 15న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.