బీసీలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరిట డ్రామాలు ఆడుతున్నదని ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి మండిపడ్డారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం కాదని, చారిత్రక తప్పిదమని అభ
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పరిపాలనలో ఉపయోగపడే అత్యవసర సదుపాయం ఆర్డినెన్స్. చట్టసభలు సమావేశంలో లేనప్పుడు ప్రభుత్వాలు అత్యవసరాలకోసం జారీచేసే ఈ ఆర్డినెన్స్లు పాలనలో జాప్యాన్ని నివారిం