INDIA’s 1st public meet | ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ (INDIA’s 1st public meet ), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో (Manipur Violence) క్షేత్రస్ధాయి పరిస్ధితిని మదింపు చేసేందుకు విపక్ష కూటమి ఇండియా ప్రతినిధులు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 21 పార్టీలకు చెందిన విపక్ష నేత�