గోదావరిఖని గణేష్ చౌక్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చౌరస్తా రెండవ రోజూ కొనసాగింది. శనివారం నాడు ఒక ప్రక్క బాధితుల కన్నీళ్లు... హృదయ విదారకర రోదనలు... మరో ప్రక్క కళ్లెదుటే కట్టడాల కూ�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టాక్సీ స్టాండ్ పక్కన గల ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలను రామగుండం టౌన్ ప్లానింగ్ �
గోదావరిఖని గణేష్ చౌక్ లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. నగరం నడిబొడ్డున దూసుకొచ్చిన బుల్డోజర్ హడలెత్తించింది. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు లబోదిబోమంటూ జేసీబీకి అడ్డంగా బైకాయించడం ఆందోళనగా �