Open Inter Exams | హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భూక్యా మంజి నాయక్ భార్య ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా) ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ తనిఖీ చేశారు.
రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యా�
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు(టాస్) పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించ�