ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెం�
తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల్లో పరీక్షలు జరగనున్నాయి.
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ సూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ సూల్ ఉమ్మ డి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్�
ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తెలిపారు.
31 నుంచి పరీక్షలు.. ఓపెన్ ఇంటర్వి కూడా హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఓపెన్ టెన్త్లో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ ఎస్సెస్సీ తరహాలోనే ఓపెన్ స్కూల్స్కు కూడా 70 శాతం సిలబ