Stage collapse | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ పట్టణంలో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) బహిరంగ సభ నిర్వహించింది. ఎస్బీఎస్పీ చీఫ్ ఓపీ రాజ్భర్ అధ్యక్షతన సభ జరుగుతుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Challans | 70 సీట్లలో మూడు వందల మంది ప్రయాణికులతో వెళ్లే రైలుకు ఎలాంటి చాలాన్లు ఉండవు. మరి బైక్పై ముగ్గురు వెళ్తే మాత్రం చాలాన్ ఎందుకు’ అని సుహేల్దేవ్ భారతీయ సమాజ్వాదీ పార్టీ ( SBSP) అధినేత ఓపీ రాజ్భర్