టెలిగ్రామ్ యాప్లో పెద్దమొత్తంలో గూడ్స్ సైప్లె చేస్తామని చెప్పి నగరానికి చెందిన ఒక వ్యాపారి నుంచి సైబర్ నేరస్తులు రూ.39.7లక్షలు కొట్టేశారు. నగరంలోని మెహదీపట్నంకు చెందిన 28ఏళ్ల వ్యాపారి సోషల్ మీడియా వే
ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి రూ.1.66 కోట్లు వసూలు చేసి, మోసగించిన నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. కర్ణాటక ప్ర�