ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : నగరంలోని లంగర్హౌజ్లో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి రూ.8.65 ల�
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన�