ఉల్లినారు సాగుతో ఆదాయం బాగు ఉల్లి వైపు మళ్లిన మక్తభూపతిపూర్ రైతులు మెదక్, డిసెంబర్ 11: ఉల్లినారు సాగుతో లాభాల పంట పండిస్తున్నారు మెదక్ మండలంలోని మక్త భూపతిపూర్ రైతులు. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్ట
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం వరితో పోల్చితే లాభాలు అధికం ఏడాదిలో అర ఎకరాకు రూ. 40వేలకు పైగా సంపాదన సంప్రదాయ సాగుకు రైతులు స్వస్తి పలికి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లుతున్నారు. వరి కంటే తక్కువ �