దరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ఇటీవల ప్రారంభమైన ఆంకాలజీ బ్లాక్ మరో 10 రోజుల్లో రోగులకు అందుబాటులోకి రానుంది. 2 ఎకరాల స్థలంలో రూ.80 కోట్ల వ్యయంతో 8 అంతస్తుల్లో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో న�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అంకాలజీ బ్లాక్ నిదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ప్రస్తుతం ఉన్న 450 పడకల ఎంఎన్జే క�