లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీచక పర్వం చోటుచేసుకున్నది. అందరూ చూస్తుండగా ఒక మహిళ చీరను ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు లాగారు. బాధిత మహిళ సమాజ్వాదీ పార్టీ మద్దతురాలుగా గుర్తించార�
బొగోటా: లైవ్లో ఉన్న యాంకర్పై టీవీ సెట్ పడింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనతో కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్లు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.