తరుణ్భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవ�
దర్శకత్వంతో పాటు నటనలో కూడా రాణిస్తున్నారు తరుణ్భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషారెబ్బా కథానాయిక. ఎ.ఆర్.సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.