వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద ప్రమాదానికి గురైన సంఘటన పాఠకులకు తెలిసిందే. గాయపడ్డ వారిని హైదరాబాద్లో�
సిటీబ్యూరో, జూన్ 22 ( నమస్తే తెలంగాణ ): రోడ్డు ప్రమాదంలో మోచేయికి తగిలిన గాయంతో ఇబ్బందిపడుతున్న 25 ఏండ్ల యువతికి ఆలివ్ దవాఖాన వైద్యులు అరుదైన సర్జరీ చేసి ఉపశమనం కల్పించారు. సుమారు 6 నెలల గాయం తాలూక బాధ నుంచి �